Latest News

ఏలూరు చింతలపూడి ప్రధాన రహదారి పై ఎన్ హెచ్ హైవే పై నుండి అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

మనమే మీడియా ఏలూరు జిల్లా: ఏలూరు చింతలపూడి ప్రధాన రహదారి పై ఎన్ హెచ్ హైవే పై నుండి అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా హైవే పై వెళుతున్న…

చీపురుపల్లి ఆర్య సమాజం ఆద్వర్యంలో విద్యార్థులకు ఉచిత యోగా మరియు వ్యక్తిత వికాస తరగతుల పోస్టర్ ఆవిష్కరణ

మనమే మీడియా: చీపురుపల్లి ఆర్య సమాజం ఆద్వర్యంలో విద్యార్థులకు ఉచిత యోగా మరియు వ్యక్తిత వికాస తరగతుల పోస్టర్ ఆవిష్కరణ తేదీ02-05-2026 నుండి09-05-2026 వరకు వారం రోజులు…

కొత్త పెన్షన్‌పై గుడ్ న్యూస్!

మనమే మీడియా AP: కుటుంబి ప్రబుత్వానికి జూన్ 12తో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త పెన్షన్ దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు సమాచారం. 10L మంది అప్లై చేసుకునే అవకాశం…

ఏపీలో లేబర్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త!

ఏపీలో లేబర్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త! ప్రభుత్వం 4 కొత్త పథకాలను ప్రారంభించింది 💥 Mega Deal Days 💥 💰 పెళ్లి కానుక: ₹50,000/-…

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిలచంద్ర పునేఠాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠా…

గ్రామ సంఘాల సహాయకులకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకట రావు

మనమే మీడియా చీపురుపల్లి తేదీ 17-04-2026 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (Society for Elimination of Rural Poverty – SERP)నియోజకవర్గ స్థాయి గ్రామ…

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్

మనమే మీడియా: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రకటించిన తేదీ(మార్చి 26) కంటే వారం ముందే రిలీజయ్యే అవకాశముంది. ఈ నెల 19న విడుదల…

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది

మనమే మీడియా ( ఆమరావతి ): . అందుకు సంబంధించిన కీలక ఆదేశాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మార్చి 9వ తేదీ నాటికి అన్ని గ్రామ…

గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మెట్టపల్లిలో ఎస్ఐ దామోదరరావు అవగాహన సదస్సు,

మనమే మీడియా (చీపురుపల్లి): గ్రామాల్లో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని చీపురుపల్లి ఎస్ఐ దామోదరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం…

నేరాల రహిత సమాజమే లక్ష్యం: కోడూరులో ఎస్ ఐ లోకేశ్వరరావు అవగాహన సదస్సు,

మనమే మీడియా(గరివిడి): ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నప్పుడే నేర రహిత సమాజం సాధ్యమవుతుందని గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం గరివిడి మండలం, కోడూరు గ్రామంలో శాంతిభద్రతలు,…
Load More